కరోనా ప్రభావంతో వెనక్కి వెళ్లిన ఏపీపీఎస్సీ పరీక్షలు

APPSC Exams postpone due to corona
కరోనా వైరస్ ధాటికి వ్యవస్థలే కుప్పకూలుతున్నాయి. తాజాగా ఏపీలో మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలు వాయిదాపడ్డాయి. ఏప్రిల్ 7 నుంచి 9వ తేదీ వరకు జరగాల్సిన గ్రూప్-1 పరీక్షలు, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ డిగ్రీ కాలేజి లెక్చరర్లు, కంప్యూటర్ నిపుణత పరీక్షలను కరోనా ప్రభావంతో వాయిదా వేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.
Go Back to Shorts
APPSC
Exams
Corona Virus
Postpone
Andhra Pradesh

More Telugu News