ఇరాన్లోని 255 మంది భారతీయులకు కరోనా.. ప్రకటించిన కేంద్రం
- లోక్సభకు తెలిపిన మంత్రి వి.మురళీధరన్
- ఇరాన్లో మొత్తం 6 వేల మంది భారతీయులు
- 195 మంది జైసల్మేర్ వైద్యకేంద్రానికి తరలింపు
కాగా, ఇరాన్ నుంచి వచ్చిన వారిలో 195 మందిని రాజస్థాన్లోని జైసల్మేర్లో ఏర్పాటు చేసిన సైనిక వైద్య కేంద్రానికి తరలించారు. మరోవైపు, లడఖ్ రెజిమెంటుకు చెందిన 34 ఏళ్ల సైనికుడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన సైనికాధికారులు అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను రద్దు చేశారు.