Andhra Pradesh: మార్చి 4న ఏపీ మంత్రి వర్గ సమావేశం

Ap cabinet meet  on March 4th
షార్ట్స్‌లో చూడండి
ఏపీ కేబినెట్ మరోమారు సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలో మార్చి 4న మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు సహా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
Go Back to Shorts
Andhra Pradesh
Cabinet meet
March 4 th

More Telugu News