Andhra Pradesh: ఏపీలో వాగులోకి దూసుకుపోయిన బస్సు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకుపోయింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు కాలువలోకి దూసుకుపోయి ఒక పక్కకు ఒరిగిపోయి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. బస్సులో 42 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులు బయటకు రావడానికి స్థానికులు సహాయం చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

Go Back to Shorts
Andhra Pradesh
RTC
Bus accident
Anantapur District
vidapanakallu mandal

More Telugu News