తిరిగి పార్లమెంట్ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొస్తాం: కేంద్ర న్యాయశాఖా మంత్రి
- రాజ్యసభలో పెండింగ్ పడిన బిల్లు
- లోక్సభ రద్దుతో బిల్లుకు కాలం చెల్లింది
- మేనిఫెస్టోలో కూడా ట్రిపుల్ తలాక్ ఒక అంశం
బీజేపీ మేనిఫెస్టోలో ట్రిపుల్ తలాక్ రద్దు కూడా ఒక అంశమని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి గురించి ఆయన మాట్లాడుతూ, రాజకీయ సంప్రదింపులు జరిపి, లా కమిషన్ నివేదిక తెప్పిస్తామని పేర్కొన్నారు.