ఐకమత్యంతో పోరాడినపుడే లక్ష్యాలు సాధించుకోవచ్చు: ఈటల
- ప్రశ్నించే గొంతు ఉండకూడదనేది మంచి పద్ధతి కాదు
- ప్రశ్నించేవారున్నప్పుడే సమాజం చైతన్యవంతమవుతుంది
- జ్యోతిరావు పూలే అవార్డుల కార్యక్రమంలో మంత్రి
సమాజంలో ప్రశ్నించేవారున్నప్పుడే సమాజం చైతన్యవంతమవుతుందన్నారు. ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి, ఈనాడు పత్రిక ప్రతినిధి మల్లేశం తదితరులు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజూల శ్రీనివాస్ పాల్గొన్నారు.