విక్రమ్ హీరోగా భారీ యాక్షన్ థ్రిల్లర్
- అజయ్ జ్ఞానముత్తు నుంచి యాక్షన్ థ్రిల్లర్
- ఆగస్టులో షూటింగు మొదలు
- వచ్చే వేసవి సెలవుల్లో విడుదల
'డిమాంటీ కాలనీ' .. 'ఇమైక్కా నోడిగళ్' తో మంచి పేరు తెచ్చుకున్న అజయ్ జ్ఞానముత్తు. ఈ సారి ఒక యాక్షన్ థిల్లర్ మూవీని ప్లాన్ చేశాడు. ఆగస్టులో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు చేస్తున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను థియేటర్స్ కి తీసుకురానున్నారు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.