ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
- డేటా చోరీ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు
- ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి, ఆధార్ అధికారులకు కూడా నోటీసులు
- తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా
అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి మాత్రం... కీలకమైన ఎన్నికల డేటా, ఆధార్ డేటా చోరీకి గురైందని, సంబంధిత కార్యాలయం హైదరాబాదులో ఉన్నందున తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి, ఆధార్ సంస్థ కేంద్ర సీఈవో, ఆధార్ ఏపీ రిజిస్ట్రార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది.