sensex: యూఎస్-చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు!

షార్ట్స్‌లో చూడండి
అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్ గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 26 పాయింట్లు కోల్పోయి 37,665కి పడింది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 11,389 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వక్రాంగీ (18.44%), ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (14.95%), ఎన్ఎండీసీ (6.24%), ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా (5.43%), ఇన్ఫో ఎడ్జ్ ఇండియా (5.03%).

టాప్ లూజర్స్:
అవంతీ ఫీడ్స్ (-11.81%), అదానీ పవర్ (-9.70%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (-8.10%), నవభారత్ వెంచర్స్ (-6.49%), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (-6.49%).  
Go Back to Shorts
sensex
nifty
stock market

More Telugu News