Karnataka: కర్ణాటక ప్రభుత్వంతో మంత్రి హరీశ్ రావు జరిపిన చర్చలు సఫలం

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక ప్రభుత్వంతో తెలంగాణ మంత్రి హరీశ్ రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నారాయణపూర్ జలాశయం నుంచి జూరాల ప్రాజెక్ట్ కు ఒక టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక అంగీకరించింది. ఈ మేరకు హరీశ్ రావుకు కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి పాటిల్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా పాటిల్ కు హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు. నీటి కొరత కారణంగా ఒక టీఎంసీ నీటిని జూరాలకు విడుదల చేయాలని హరీశ్ రావు కోరడం జరిగింది.
Go Back to Shorts
Karnataka
Telangana

More Telugu News