'జీరో' చిత్ర షూటింగ్కి హాజరైన అనుష్క శర్మ... పూలతో ఆహ్వానించిన యూనిట్!
- ఫొటోలు షేర్ చేసిన నటి
- దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన అనుష్క
- పెళ్లి తర్వాత మొదటిసారి షూటింగ్లో
ఆమె కారవ్యాన్ని పూలకుండీలు, తమ జంట ఫొటోలతో అందంగా అలకరించిన ఫొటోలను అనుష్క సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. తనకు అంత అందమైన స్వాగతం పలికినందుకు చిత్రయూనిట్కి కృతజ్ఞతలు తెలిపింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారుక్, అనుష్క, కత్రినా కైఫ్లు ప్రధాన పాత్రల్లో 'జీరో' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.