Wed 14:36 రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ: కేటీఆర్ రేవంత్ రెడ్డి తాను మారిన మనిషినని చెబుతున్నారన్న కేటీఆర్ ఎన్నికల తర్వాత కుంభకర్ణుడయ్యాడు కాబట్టి ఆయన చెప్పింది నిజమేనని చురక ఈ దుర్మార్గపు పాలనను మరొక్క సంవత్సరం తట్టుకోవాలన్న కేటీఆర్ Read full story
Wed 16:26 తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల... బాలికలదే పైచేయి తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, 95.15 శాతం ఉత్తీర్ణత ఫలితాల్లో బాలికలదే పైచేయి, 96.26 శాతం మంది పాస్ తొలిసారిగా వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందే సౌకర్యం ఈ ఏడాది నుంచి గ్రేడ్లకు బదులుగా సబ్జెక్టుల వారీగా మార్కులు సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు Read full story
Wed 14:18 'విశాఖలో గూగుల్'పై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఎకరా 99 పైసలకు ఓకే.. కానీ! విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతించిన విజయసాయిరెడ్డి ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన రోడ్మ్యాప్ ప్రకటించాలని ప్రభుత్వానికి సూచన రాజకీయ ప్రసంగాల కన్నా ఉపాధి హామీపై మాట్లాడితే బాగుండేదని హితవు 99 పైసలకే భూములు ఇచ్చినా, భారీగా ఉపాధి కల్పిస్తేనే ప్రయోజనం అని వ్యాఖ్య Read full story
Wed 14:15 బెంగాల్లో పోలింగ్ బూత్లలో కమలం గుర్తు కనిపించకుండా టేప్ చుట్టారని బీజేపీ ఆరోపణ వీడియోలు పోస్టు చేసిన బీజేపీ నేత అమిత్ మాలవీయా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా చేస్తున్నారని బీజేపీ ఆరోపణ ట్యాంపరింగ్ నిజమని తేలితే తిరిగి పోలింగ్ నిర్వహిస్తామన్న ఎన్నికల సంఘం Read full story
Wed 14:00 సౌదీకి గట్టి షాక్.. ఒపెక్ నుంచి వైదొలగిన యూఏఈ.. భారత్కు లాభమా? దాదాపు 60 ఏళ్ల తర్వాత ఒపెక్ కూటమి నుంచి యూఏఈ నిష్క్రమణ సౌదీ అరేబియా నేతృత్వంలోని ఉత్పత్తి కోతలపై తీవ్ర అసంతృప్తి ఇరాన్ విషయంలో పాకిస్థాన్ తటస్థ వైఖరిపై ఆగ్రహంతో ఉన్న అబుదాబి చమురు ఉత్పత్తిని భారీగా పెంచుకుని మార్కెట్పై పట్టు సాధించడమే లక్ష్యం ఈ పరిణామం భారత్కు ప్రయోజనకరమని అంటున్న ఆర్థిక నిపుణులు Read full story
Wed 13:57 మోదీ హైదరాబాద్ సభకు 'జనాగ్రహ సభ'గా నామకరణం మే 10న తెలంగాణలో పర్యటించనున్న మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగసభ 3 లక్షల మందిని సభకు తరలించే లక్ష్యంలో బీజేపీ శ్రేణులు Read full story
Wed 13:23 యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్ప్రెస్వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన ప్రధాని మోదీ రూ. 36,230 కోట్ల వ్యయంతో 594 కిలోమీటర్ల పొడవున 6 లేన్ల రహదారి నిర్మాణం మీరట్-ప్రయాగ్రాజ్ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గింపు యూపీ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కొత్త జీవనాడిగా మారుతుందని ప్రధాని వ్యాఖ్య షాజహాన్పూర్ జిల్లాలో 3.5 కిలోమీటర్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు Read full story
Wed 13:13 సంక్షోభంలో శ్రీలంక క్రికెట్.. అధ్యక్షుడితో సహా బోర్డు మొత్తం రాజీనామా శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవికి షమ్మీ సిల్వా రాజీనామా ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కూడా వైదొలిగిన వైనం జట్టు వైఫల్యాలు, అవకతవకల ఆరోపణలే రాజీనామాలకు కారణం గతంలోనూ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసిన ఐసీసీ Read full story
Wed 13:09 బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలన్నీ రద్దు పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసే దిశగా కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై కమిటీలన్నీ రద్దు సభ్యత్వాల నమోదు తర్వాత కొత్త కమిటీల నియామకం Read full story
Wed 13:07 రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేస్తోంది ఒకటని విమర్శ వరిధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించలేదని విమర్శ సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ Read full story