01 Wed 09:28 ఖతార్ నుంచి 1,000 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఖతార్ నుంచి 1000 మంది భారతీయులు స్వదేశానికి ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో న్యూఢిల్లీ, ముంబై, కొచ్చి నగరాలకు ప్రయాణికులు సౌదీ అరేబియా మీదుగా వెళ్లేందుకు 96 గంటల తాత్కాలిక ట్రాన్సిట్ వీసాల జారీ సహాయం కోసం 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన భారత రాయబార కార్యాలయం
02 Fri 16:19 మోదీ నాయకత్వంలో మన దేశం అద్భుతమైన గుర్తింపును పొందింది: డీకే అరుణ 2047 నాటికి వికసిత్ భారత్ గా మార్చడమే లక్ష్యమన్న అరుణ రైతులకు రూ. 24 వేల వరకు ఎరువుల సబ్సిడీని కేంద్రం అందిస్తోందని వెల్లడి ప్రపంచంలోనే భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వ్యాఖ్య
03 Fri 16:13 పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుందా? ప్రముఖ నటుడి ప్రకటనతో మరోసారి చర్చలోకి..! ప్రముఖ నటుడు టైలర్ మేన్కు రొమ్ము క్యాన్సర్ పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అవగాహన రొమ్ములో గడ్డ, చనుమొనలో మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు వ్యాయామం, రెగ్యులర్ హెల్త్ చెకప్లతో ఈ క్యాన్సర్కు చెక్
04 Fri 15:58 ముంబైలో ఖర్చులు భరించలేను.. హైదరాబాద్కు వెళ్లేందుకు అనుమతివ్వండి: బాంబే హైకోర్టును ఆశ్రయించిన వరవరరావు తన నివాసాన్ని హైదరాబాద్కు మార్చాలని కోరుతూ వరవరరావు పిటిషన్ పిటిషన్పై స్పందించాలని ఎన్ఐఏకు నోటీసులు జారీ చేసిన బాంబే హైకోర్టు ముంబైలో జీవనం ఆర్థికంగా భారంగా మారిందని పిటిషన్లో పేర్కొన్న కవి భీమా కోరేగావ్ కేసులో బెయిల్ షరతుల కారణంగా ముంబైలో నివాసం రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఎన్ఐఏకు ధర్మాసనం ఆదేశం
05 Fri 15:44 అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్పై క్షిపణి దాడి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ సురేష్ మృతి మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు ప్రకటన మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు అధికారులకు ఆదేశాలు రాయబార కార్యాలయంతో ఏపీ భవన్ నిరంతర సంప్రదింపులు
06 Fri 15:36 బాస్ అంటే ఇలా ఉండాలి... సోషల్ మీడియాలో వైరల్ అయిన వాట్సాప్ చాట్ బైక్ యాక్సిడెంట్లో గాయపడినా ఆఫీస్కు వస్తానని చెప్పిన ఉద్యోగి పని కంటే ఆరోగ్యమే ముఖ్యం, వెంటనే హాస్పిటల్కు వెళ్లాలని సూచించిన బాస్ బాస్ తీరుపై నెటిజన్ల నుంచి ప్రశంసలు, వైరల్ అయిన పోస్ట్
07 Fri 15:19 భారతీయ సిబ్బంది నౌకపై దాడి.. అమెరికాకు భారత్ మరోసారి గట్టి నిరసన 48 గంటల్లో రెండోసారి అమెరికా దౌత్యాధికారిని పిలిపించిన భారత్ ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి గత దాడుల్లో ముగ్గురు భారతీయ నావికుల మృతి చర్చలు, దౌత్య పరిష్కారాల ద్వారానే ఉద్రిక్తతలు తగ్గాలని స్పష్టం
08 Fri 14:59 బెంగాల్కు టాటాను తిరిగి తీసుకొస్తాం: సీఎం సువేందు అధికారి ప్రకటన టాటా గ్రూప్ను తిరిగి పశ్చిమ బెంగాల్కు తీసుకొస్తామని సీఎం ప్రకటన 2008లో సింగూర్ నుంచి వెళ్లిపోయిన టాటా నానో ప్రాజెక్టు భూసేకరణలో పాత తప్పులు పునరావృతం కావని ప్రభుత్వం హామీ గత వామపక్ష, తృణమూల్ ప్రభుత్వాల విధానాలను విమర్శించిన సువేందు
09 Fri 14:54 ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్ కల్యాణ్ ప్రజాస్వామ్యంలో తుది నిర్ణేతలు ప్రజలేనన్న పవన్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని స్పష్టీకరణ ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నామని వ్యాఖ్య
10 Fri 14:47 కర్ణాటకను కుదిపేసిన ధర్మస్థల కేసులో ప్రకాశ్ రాజ్ పేరు.. స్పందించిన నటుడు ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో తన పేరు రావడంపై స్పందించిన ప్రకాశ్ రాజ్ రెండు రోజుల్లో వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని వెల్లడి ఇది అత్యంత సున్నితమైన అంశమని, వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి కేసులో నిందితుడు దాఖలు చేసిన పిటిషన్లో ప్రకాశ్ రాజ్ పేరు ప్రస్తావన