Mon 18:42 రూ. 10 కోట్లకు బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారన్న కేటీఆర్ లీగల్ నోటీసుకు స్పందించకపోవడంతో కోర్టులో పిటిషన్ Read full story
Thu 16:00 విజయ్ ప్రమాణ స్వీకారం వేళ త్రిషనే కాదు... ఈ బిలియనీర్ మహిళ కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది! ద్రవిడ పార్టీల ప్రాబల్యాన్ని బద్దలు కొడుతూ తమిళనాడు సీఎంగా నటుడు విజయ్ ప్రమాణ స్వీకారం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి త్రిష.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు విజయ్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆధవ్ అర్జున భర్త ప్రమాణస్వీకారం చేస్తుండగా కన్నీళ్లు పెట్టుకున్న బిలియనీర్ భార్య డేజీ మార్టిన్ ఈ బిలియనీర్ మహిళ కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయిన వైనం Read full story
Thu 15:58 హిందువులకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అలీ... అసలేమిటీ 'ఘర్ సోప్' వివాదం? ఘర్ సోప్ ప్రకటన వివాదంపై క్షమాపణ చెప్పిన నటుడు అలీ సోప్కు లక్ష్మీ పూజ చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తిన వ్యతిరేకత, బాయ్కాట్ పిలుపులు వివాదాస్పద యాడ్ను వెంటనే తొలగించాలని కంపెనీని కోరిన అలీ ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని వీడియో ద్వారా వివరణ Read full story
Thu 15:57 వైసీపీ హయాంలో జనాల కష్టాలను పట్టించుకోలేదు: కేంద్ర మంత్రి పెమ్మసాని మినీ మహానాడులో పెమ్మసాని కీలక వ్యాఖ్యలు వైసీపీ హయాంలో ప్రజా వ్యతిరేకత పెరిగిందని వ్యాఖ్య గుంటూరును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ Read full story
Thu 15:44 రిలయన్స్ గ్రూపులో ఆకాశ్ అంబానీకి కీలక పదవి జియో ప్లాట్ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆకాశ్ అంబానీ ఏప్రిల్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి నియామకం రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపిన జియో ప్లాట్ఫామ్స్ Read full story
Thu 15:40 భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంతో దిగుమతి కష్టాలన్నీ తీరిపోతాయా? దిగుమతి సుంకం పెంపుతో తగ్గనున్న బంగారం డిమాండ్ మార్కెట్లోకి భారీగా రానున్న పాత బంగారం పెరగనున్న స్మగ్లింగ్, గోల్డ్ లోన్ల వినియోగం తక్కువ క్యారెట్ల, వజ్రాభరణాలపై పెరగనున్న ఆసక్తి ఎగుమతిదారులపై పడనున్న అదనపు ఆర్థిక భారం Read full story
Thu 15:40 ఇంధన పొదుపు... కాన్వాయ్ వదిలేసి బైక్ పై ప్రయాణించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ శాసన మండలికి బైక్పై వచ్చిన సీఎం ఫడ్నవీస్ ఇంధన ఆదాపై ప్రధాని మోదీ పిలుపునకు స్పందన మంత్రుల కాన్వాయ్లలో వాహనాల సంఖ్య సగానికి తగ్గింపు అధికారులు, మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ పొదుపు చర్యలు Read full story
Thu 15:36 సీఎం విజయ్ కీలక నిర్ణయం.. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంపు డీఏను 58 శాతం నుంచి 60 శాతానికి పెంచిన విజయ్ సర్కార్ ఈ నిర్ణయంతో 16 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి ప్రభుత్వంపై ఏటా రూ.1,230 కోట్ల అదనపు భారం 2026 జనవరి 1 నుంచే ఈ పెంపు వర్తింపు Read full story
Thu 15:22 కేరళ సీఎంగా సతీశన్... స్పందించిన కేసీ వేణుగోపాల్ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వ్యాఖ్య తనకు పార్టీ, కార్యకర్తలే ముఖ్యమన్న కేసీ వేణుగోపాల్ అధిష్ఠానం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య Read full story
Thu 15:19 శర్వానంద్ సరసన ఛాన్స్ కొట్టేసిన మానస వారణాసి! శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా టైమ్ ట్రావెల్ ఫిక్షన్ కథాంశం మానసను ఖరారు చేసినట్టు సమాచారం Read full story