Sun 11:22 ఏలూరు జిల్లాలో కలకలం.. విధుల్లో ఉన్న ఎస్బీ కానిస్టేబుల్ అదృశ్యం ఏలూరు జిల్లాలో ఎస్బీ కానిస్టేబుల్ సుబ్బారావు అదృశ్యం విధి నిర్వహణ తర్వాత ఫోన్ సిగ్నల్ కట్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ డ్రోన్ కెమెరాలతో విస్తృతంగా గాలింపు చర్యలు Read full story
Thu 09:36 ఐపీఎల్ చరిత్రలో మహ్మద్ షమీ సరికొత్త రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనత! తొలి బంతికే ఐదుసార్లు వికెట్ తీసిన ఏకైక బౌలర్గా ఘనత షమీ ఈ చారిత్రక ఘనత సాధించిన మ్యాచ్లో అతని జట్టు లక్నో ఓటమి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ Read full story
Thu 09:31 హనుమకొండలో తీవ్ర విషాదం.. స్విమ్మింగ్ పూల్లో తల్లి, ఇద్దరు కూతుళ్ల అనుమానాస్పద మృతి మృతుల్లో తల్లి ఫర్హత్, ఇద్దరు కూతుళ్లు ఉమేరా, ఆయేషా భర్తతో గొడవల వల్లే జరిగిందని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు ప్రమాదవశాత్తు జరిగిందని భర్త అజారుద్దీన్ వాదన Read full story
Thu 09:28 అమెరికాలో కొత్త కలకలం: వేగంగా వ్యాపిస్తున్న 'సికాడా' కొవిడ్ వేరియంట్.. భారత్కూ ముప్పేనా? ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన ఈ వేరియంట్లో 70కి పైగా కొత్త మ్యూటేషన్లు లక్షణాలు గతంలోని ఒమిక్రాన్ వేరియంట్ల మాదిరిగానే ఉన్నాయని వెల్లడి భారత్లో ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదన్న నిపుణులు Read full story
Thu 09:24 అమెరికాలో పుట్టినంత మాత్రాన పౌరసత్వం రాదా?.. యూఎస్ సుప్రీంకోర్టులో తీవ్ర చర్చ అమెరికాలో పుట్టుకతో పౌరసత్వంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ ట్రంప్ ప్రభుత్వ వాదనకు అమెరికన్ ఇండియన్ల చరిత్రే ప్రధాన ఆధారం స్థానిక తెగలు అమెరికా అధికార పరిధిలోకి పూర్తిగా రారన్న ప్రభుత్వం ఈ మినహాయింపు వలసదారులకు వర్తించదని ప్రత్యర్థుల వాదన స్థానిక తెగలకు 1924లో చట్టం ద్వారా పౌరసత్వం కల్పించిన వైనం Read full story
Thu 08:58 లక్నో ఓటమి.. మైదానంలోనే కెప్టెన్ పంత్పై యజమాని గోయెంకా ఆగ్రహం.. మరోసారి రిపీటైన కేఎల్ రాహుల్ ఎపిసోడ్ ఢిల్లీ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం ఓటమి తర్వాత కెప్టెన్ పంత్పై యజమాని గోయెంకా తీవ్ర అసహనం గతంలో కేఎల్ రాహుల్తో జరిగిన సంఘటనను గుర్తుచేస్తున్న నెటిజన్లు బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమని అంగీకరించిన కెప్టెన్ పంత్ Read full story
Thu 08:55 మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ధరల వ్యత్యాసంపై కేంద్రంతో చర్చిస్తున్నట్లు మంత్రి వెల్లడి రైతుల్లో భయం సృష్టించవద్దని ప్రతిపక్షాలకు హితవు కొనుగోలు ధరలు పెంచాలని కంపెనీలకు మంత్రి విజ్ఞప్తి Read full story
Thu 08:40 ఏపీలో 482 మంది డాక్టర్లకు కొలువులు.. 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఆదేశం ఏపీలో 482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వుల జారీ ప్రకటించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పూర్తిగా ఆన్లైన్లో పారదర్శకంగా నియామక ప్రక్రియ జరిగినట్లు వెల్లడి 15 రోజుల్లో విధుల్లో చేరాలని కొత్త వైద్యులకు ఆదేశం Read full story
Thu 08:39 కేరళ గడ్డపై గాన గంధర్వుడు.. పాలక్కాడ్లో ఎస్పీబీ విగ్రహావిష్కరణ దిగ్గజ గాయకుడికి నివాళిగా 10 అడుగుల కాంస్య విగ్రహం పాల్గొన్న కుమారుడు ఎస్పీ చరణ్, కీరవాణి, చిత్ర, మనో హైదరాబాద్ వివాదం తర్వాత కేరళలో గౌరవం దక్కడంపై చర్చ Read full story
Thu 08:26 హర్మూజ్ జలసంధిని మీరే కాపాడుకోండి.. దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్ హర్మూజ్ జలసంధి భద్రత తమది కాదన్న ట్రంప్ ఇరాన్ ఉగ్రదాడుల వల్లే పెట్రోల్ ధరలు పెరిగాయన్న అధ్యక్షుడు అమెరికా నుంచి చమురు కొనాలని డిమాండ్ అమెరికా ఇప్పుడు నంబర్ వన్ ఇంధన ఉత్పత్తిదారని స్పష్టీకరణ భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం Read full story