ఆప్యాయంగా పలకరించుకున్న బండి సంజయ్, కేటీఆర్... వీడియో వైరల్
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బండి సంజయ్, కేటీఆర్
- గంభీరావుపేట మండలంలో ఎదురుపడ్డ ఇరువురు నేతలు
- పరద పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించిన కేటీఆర్
ఈ క్రమంలో, గంభీరావుపేట మండలంలో ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వరద పరిస్థితి గురించి బండి సంజయ్ కు కేటీఆర్ వివరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.