ప్రజలే దేవుళ్లు... నేను పూజారిని మాత్రమే: బాలకృష్ణ
- ఎందరో త్యాగఫలితమే మన స్వాతంత్ర్య దినోత్సవమన్న బాలయ్య
- హిందూపురం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని వ్యాఖ్య
- తన తండ్రి ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానని వెల్లడి
ప్రజలే దేవుళ్లు... సమాజమే దేవాలయం... తాను పూజారిని మాత్రమేనని బాలయ్య చెప్పారు. సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ నాకు మీ ఆశీస్సులే శ్రీరామ రక్ష అని అన్నారు. నాన్నగారి దీవెనల వల్లే మీ అందరి గుండెల్లో ఉన్నానని చెప్పారు.