01 Thu 17:43 గురుగ్రామ్ లో వీధులు ఊడుస్తున్న సెర్బియా దేశస్తుడు! స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు విదేశీయుడి స్వచ్ఛతా యజ్ఞం గురుగ్రామ్లో 'ఒక రోజు-ఒక వీధి' పేరుతో వినూత్న కార్యక్రమం సోషల్ మీడియాలో సెర్బియా పౌరుడి ప్రయత్నానికి విశేష స్పందన ఆయన చొరవ చూసి సిగ్గుగా ఉందంటున్న పలువురు నెటిజన్లు శుభ్రతపై అవగాహన కల్పించాలని ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రత్యేక విజ్ఞప్తి
02 Thu 14:58 నీటిని పొదుపుగా వాడదాం.. మూడు రాష్ట్రాల సీఎంల భేటీ చరిత్రాత్మకం: సీఎం చంద్రబాబు తుంగభద్ర డ్యామ్కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు ఒకే వేదికపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు నదుల అనుసంధానమే దేశాభివృద్ధికి కీలకమన్న చంద్రబాబు ఎల్ నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వాడాలని సూచన దక్షిణాది రాష్ట్రాల భేటీ చరిత్రలో నిలిచిపోతుందన్న సీఎం
03 Thu 14:53 చేతులు వేయడం, చనువు తీసుకోవడం ఇండస్ట్రీలో ప్రతి స్టేజ్లోనూ ఉంది: సింగర్ సునీత సినీ పరిశ్రమలోని చీకటి కోణాలపై సునీత సంచలన వ్యాఖ్యలు పవర్ ఉన్న వాళ్లు అవతలి వాళ్లను వాడుకోవాలని చూస్తారని వెల్లడి అవకాశాల కోసం ఆడపిల్లలు ఏడుస్తూనే భరిస్తారన్న సునీత
04 Thu 14:44 మూడు రాష్ట్రాల రైతులకు కొత్త ఆశ.. తుంగభద్ర వద్ద రేవంత్ కీలక సందేశం తుంగభద్ర నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభం చరిత్రలో నిలిచే ఘట్టమన్న రేవంత్ మూడు రాష్ట్రాల రైతులకు ప్రయోజనమని స్పష్టీకరణ జల వివాదాలకు పరిష్కారం కావాలని ఆకాంక్ష కృష్ణా-గోదావరి సమస్యల పరిష్కారమవుతాయని ఆశాభావం
05 Thu 14:36 ప్రధాని మోదీతో అమెజాన్ సీఈఓ భేటీ.. భారత్లో రూ.లక్షల కోట్ల పెట్టుబడి ప్రకటన 2026-30 మధ్య భారత్లో 48 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్న అమెజాన్ ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణకు అదనంగా 13 బిలియన్ డాలర్ల కేటాయింపు ముంబై, హైదరాబాద్లలో డేటా సెంటర్ల సామర్థ్యం పెంపునకు ప్రణాళిక ఉద్యోగాల కల్పన, ఎగుమతుల ప్రోత్సాహానికి పెద్దపీట వేయనున్నట్లు ఆండీ జెస్సీ వెల్లడి
06 Thu 14:28 రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది: జగన్ డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీపై కూటమి ప్రభుత్వం మాట తప్పిందన్న జగన్ వడ్డీ రాయితీ కింద ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపాటు 2025-26లో రాష్ట్ర పన్ను ఆదాయ వృద్ధి -3.22 శాతంగా నమోదైందని విమర్శ
07 Thu 14:22 వెనెజువెలాకు అన్ని విధాలా అండగా ఉంటాం: మోదీ వెనెజువెలాను అతలాకుతలం చేసిన జంట భూకంపాలు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మోదీ అన్ని రకాల మానవీయ, వైద్య సహాయసహకారాలను అందిస్తామన్న ప్రధాని
08 Thu 14:21 'ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు'.. ఎమర్జెన్సీ ఒక ఘోర పాపం: ప్రధాని మోదీ ఎమర్జెన్సీకి 51 ఏళ్లు.. కాంగ్రెస్పై ప్రధాని విమర్శలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని వ్యాఖ్య ఎమర్జెన్సీ విధించిన వారిని ఎప్పటికీ క్షమించవద్దని ప్రజలకు పిలుపు ఆనాడు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని ఆరోపణ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను కూడా పోరాడానని గుర్తు చేసుకున్న మోదీ
09 Thu 14:17 వెనిజులా భూకంపానికి ముందే హెచ్చరించిన గూగుల్.. ఎలా సాధ్యమైంది? వెనిజులా భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్లు ప్రకంపనలను ముందే గుర్తించే స్మార్ట్ఫోన్లలోని యాక్సిలరోమీటర్ లక్షలాది ఫోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని గూగుల్ విశ్లేషణ పీ-వేవ్స్ ఆధారంగా ముందస్తు హెచ్చరికల జారీ భారత్లో 2023 నుంచే అందుబాటులో ఉన్న ఈ సేవ
10 Thu 14:06 సముద్రం దాటి.. సింగపూర్కు ఆంధ్రా బంగినపల్లి మామిడి తొలిసారిగా సముద్ర మార్గంలో సింగపూర్కు బంగినపల్లి మామిడి ఎగుమతి ఏపీ రైతుల నుంచి సేకరించిన 5 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు ఈ ఎగుమతుల ద్వారా రైతులకు దాదాపు రెట్టింపు ఆదాయం మామిడి నాణ్యత, రుచిపై సింగపూర్ దిగుమతిదారుల ప్రశంసలు తక్కువ ఖర్చుతో వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం