శ్మశానం నుంచి మాయమవుతున్న మృతదేహాలు!
- ఒడిశాలో షాకింగ్ ఘటన
- గత కొన్ని వారాల వ్యవధిలో 4 మృతదేహాలు మాయం
- గడచిన 8 ఏళ్లలో 15 మృతదేహాలు గల్లంతు
ఇటీవలే ఓ మహిళ చనిపోగా, ఆమెను పూడ్చిపెట్టారు. దశ దిన కర్మల కోసం 10వ రోజున కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, అక్కడ తవ్వకం జరిగి ఉండడం గమనించారు. మృతదేహం కనిపించకపోవడంతో వారు నివ్వెరపోయారు. అయితే, దీని వెనుక ప్రైవేటు వైద్య కళాశాలల మాఫియా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.