మధ్యప్రదేశ్లో దినకూలీకి దొరికిన 8 వజ్రాలు.. వాటి విలువ ఎంతంటే..!
- మధ్యప్రదేశ్లోని పన్నాలో ఓ దినకూలీ తలుపుతట్టిన అదృష్టం
- తాను పనిచేసే నిసార్ గనిలో ఒకేసారి 8 వజ్రాలు దొరికిన వైనం
- పన్నాలోని నిసార్ గనిలో ఐదేళ్లుగా పనిచేస్తున్న హర్గోవింద్, పవన్ దేవి
- దంపతులకు దొరికిన వజ్రాల విలువ సుమారు రూ. 12లక్షలు ఉంటుందని అంచనా
వీరికి గనిలో ఒకేసారి 8 వజ్రాలు దొరికాయి. వాటి విలువను నిపుణులు నిర్ధారించాక, వేలంలో వచ్చిన మొత్తం నుంచి పన్నులు పోగా మిగతా డబ్బును గోవింద్ ఫ్యామిలీకి అందజేస్తారు. హర్గోవింద్ మాట్లాడుతూ... "భగవంతుడు ఈసారి మమ్మల్ని కనికరించాడు. గతంలోనూ ఓ వజ్రం దొరికింది. అప్పుడు తెలియక కేవలం రూ. లక్ష మాత్రమే నా చేతికి వచ్చింది" అని అన్నాడు.