టీటీడీలో నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్
- క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని నిర్ధారణ కావడంతో చర్యలు
- హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం
- నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేసినట్లు టీటీడీ వెల్లడి
టీటీడీ ఉద్యోగులుగా పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని, హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని తెలిపింది. విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేసినట్లు టీటీడీ పేర్కొంది.