కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ
- దావోస్ నుంచి ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు
- కేంద్రమంత్రులతో వరుస భేటీలు
- ఈరోజు సాయంత్రం విజయవాడ రాక
అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తోనూ సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, ప్రహ్లాద్ జోషితో సమావేశం అవుతారు. అనంతరం ఈరోజు సాయంత్రం చంద్రబాబు విజయవాడ బయల్దేరి రానున్నారు.
కాగా, నాలుగు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ పర్యటించిన చంద్రబాబు.. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే.