సంధ్య తొక్కిసలాట ఘటన... 'గేమ్ ఛేంజర్' థియేటర్లకు పోలీసుల సూచనలు
- పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన
- గేమ్ ఛేంజర్ సినిమాకు అప్రమత్తమైన పోలీసులు
- థియేటర్ల వద్ద ఎలాంటి హంగామా ఉండకూడదని సూచన
థియేటర్ల వద్ద ఎలాంటి హంగామా ఉండకూడదని పోలీసులు స్పష్టం చేశారు. టిక్కెట్లు తీసుకున్న ప్రేక్షకులను మాత్రమే లోనికి అనుమతించాలని థియేటర్ యాజమాన్యానికి సూచించారు. కాగా, విడుదల రోజు వేకువజామున 4 గంటలకు గేమ్ ఛేంజర్ సినిమా అదనపు షో ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.