ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల భేటీ
- ఏఐని విస్తరించడంలో భారత్తో కలిసి పనిచేస్తామన్న సత్య నాదెళ్ల
- భారత్ను ఏఐ-ఫస్ట్గా రూపొందించడం కోసం పనిచేయనుండడం సంతోషంగా ఉందన్న సీఈవో
- టెక్నాలజీ, ఇన్నోవేషన్పై చర్చించామన్న ప్రధాని మోదీ
సత్య నాదెళ్ళతో భేటీపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏఐ వంటి అంశాలపై చర్చించినట్లు చెప్పారు. మన దేశంలో మైక్రోసాప్ట్ విస్తరణ, పెట్టుబడుల ప్రణాళిక గురించి సత్య నాదెళ్ల నుంచి తెలుసుకున్నానని, అందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.