వచ్చే ఏడాది కేరళకు రానున్న ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ
--
ఈ మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టు కేరళకు వస్తుందని, జట్టులో ప్రముఖ ఆటగాడు మెస్సీ కూడా ఉంటారని బుధవారం తెలిపారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి.. అర్జెంటీనా మ్యాచ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ చరిత్రాత్మక మ్యాచ్ నిర్వహిస్తుందని, ఇందుకోసం రాష్ట్రంలోని వ్యాపారులు ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు.