• బెంగళూరు టెస్టులో పంత్ రికార్డుల మోత... ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్‌ల రికార్డులు బద్దలు
    Sat 16:04

    బెంగళూరు టెస్టులో పంత్ రికార్డుల మోత... ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్‌ల రికార్డులు బద్దలు

    • టెస్టుల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు అందుకున్న భారత వికెట్ కీపర్‌గా అవతరణ
    • ఈ జాబితాలో ధోనీ రికార్డును బద్దలుకొట్టిన రిషబ్ పంత్
    • టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో కపిల్ దేవ్‌ను దాటేసిన స్టార్ బ్యాటర్
  • మూడేళ్లలో పేదల సొమ్ము రూ. 19 వేల కోట్లను బ్యాంకులు దోచుకున్నాయి: ఎంపీ రాఘవ్ చద్ధా
    Tue 18:27

    మూడేళ్లలో పేదల సొమ్ము రూ. 19 వేల కోట్లను బ్యాంకులు దోచుకున్నాయి: ఎంపీ రాఘవ్ చద్ధా

    • బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ దోపిడిపై పార్లమెంట్ వేదికగా రాఘవ్ చద్ధా ఆగ్రహం
    • కూలీలు, రైతులు, పెన్షనర్ల కష్టాన్ని బ్యాంకులు దోచేస్తున్నాయని మండిపాటు
    • పేదలకు అండగా నిలవాల్సిన బ్యాంకులు పెనాల్టీలు వేయడంపై ఆవేదన
    • ఈ పెనాల్టీలను రద్దు చేయాలంటూ కేంద్రం, ఆర్బీఐని డిమాండ్ చేసిన రాఘవ్
  • అమెరికాతో రాజీకి నో.. ప్రతీకారానికే మొగ్గు: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్
    Tue 18:24

    అమెరికాతో రాజీకి నో.. ప్రతీకారానికే మొగ్గు: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్

    • అమెరికా సంధి ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ
    • తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్ర హెచ్చరిక
    • శత్రువుల నుంచి పరిహారం వసూలు చేస్తామని ప్రకటన
    • ఫిబ్రవరి 28 దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు కథనాలు
  • అభ్యంతరకరంగా టవల్ చుట్టుకుని స్టేజ్ మీద డ్యాన్స్.. స్కూల్‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు
    Tue 18:12

    అభ్యంతరకరంగా టవల్ చుట్టుకుని స్టేజ్ మీద డ్యాన్స్.. స్కూల్‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు

    • కోల్‌కతాలో బాలీవుడ్ పాటకు టవల్ చుట్టుకుని డ్యాన్స్ చేసిన బాలికలు
    • అభ్యంతరకర డ్యాన్స్‌పై నెటిజన్ల ఆగ్రహం
    • తీవ్రంగా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
  • సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. రేణు దేశాయ్ కేసులో ఇద్దరి అరెస్ట్!
    Tue 18:09

    సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. రేణు దేశాయ్ కేసులో ఇద్దరి అరెస్ట్!

    • అశ్లీల కామెంట్లపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు రేణు దేశాయ్ ఫిర్యాదు
    • నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఫిర్యాదు చేసిన రేణు
    • ఇద్దరి అరెస్ట్... మరో ఇద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు
    • అనసూయను వేధించిన కేసులో కూడా ఒకరి అరెస్ట్
    • తప్పుడు పనులు చేసే వారు ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీసుల హెచ్చరిక
  • తిరుమలలో బీఆర్ నాయుడి అనుచరుల బూతులు వినిపిస్తున్నాయి: భూమన కరుణాకర్ రెడ్డి
    Tue 17:57

    తిరుమలలో బీఆర్ నాయుడి అనుచరుల బూతులు వినిపిస్తున్నాయి: భూమన కరుణాకర్ రెడ్డి

    • బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడం హిందూ సమాజానికే అవమానకరమన్న భూమన
    • అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్నారని విమర్శ
    • రూ. 300 టికెట్లను ఆకు రౌడీలకు కట్టబెడుతున్నారని ఆరోపణ
    • టీటీడీ పదవి నుంచి ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్
  • నా స్థానంలో అతడిని తీసుకున్నప్పుడే నా టైమ్ ముగిసిందని అర్థమైంది: అశ్విన్
    Tue 17:54

    నా స్థానంలో అతడిని తీసుకున్నప్పుడే నా టైమ్ ముగిసిందని అర్థమైంది: అశ్విన్

    • తన స్థానంలో సుందర్‌ను ఆడించడంతోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన అశ్విన్
    • సీనియర్లను గంభీర్ బలవంతంగా పంపించాడన్న ఆరోపణలకు ఖండన
    • వ్యక్తుల కంటే జట్టుకే గంభీర్ ప్రాధాన్యత ఇస్తాడని ప్రశంసలు
    • విరాట్, రోహిత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న స్పిన్ లెజెండ్
    • ప్రస్తుత భారత జట్టులో బ్యాటింగ్ కన్నా బౌలింగే అసలు సమస్య అని వ్యాఖ్య
  • మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. సిట్ ఏర్పాటు
    Tue 17:43

    మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. సిట్ ఏర్పాటు

    • రెండు రోజుల క్రితం పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌పై ఈగల్ పోలీసుల దాడి
    • 11 మందిని పరీక్షించగా ఆరుగురికి పాజిటివ్
    • పైలట్ రోహిత్ రెడ్డి, మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
    • ఎనిమిది మందికి స్టేషన్ బెయిల్
    • ఈ కేసు దర్యాప్తు కోసం సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు
  • జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది: జగన్
    Tue 17:40

    జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది: జగన్

    • ఒంగోలు నియోజకవర్గ కేడర్‌తో జగన్ భేటీ 
    • గుండె ధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్ అని ఉద్ఘాటన
    • వైసీపీ పాలనకు, బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య
    • అమరావతి పనుల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపణ
    • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన
  • బీజేపీ కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయి: డీజీపీకి రాంచందర్ రావు ఫిర్యాదు
    Tue 17:27

    బీజేపీ కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయి: డీజీపీకి రాంచందర్ రావు ఫిర్యాదు

    • పోలీస్ యంత్రాంగం అధికార పక్షానికి కొమ్ముకాస్తోందన్న రాంచందర్ రావు
    • బీజేపీ కార్యకర్తలపై పోలీసులే దాడులకు పాల్పడుతున్నారని మండిపాటు
    • ఈ దాడులపై రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్
    • తమ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని వెల్లడి