రాజ్నాథ్ సింగ్ కాళ్లు మొక్కిన బండి సంజయ్
- రాడార్ శంకుస్థాపన కార్యక్రమం కోసం వచ్చిన రాజ్నాథ్ సింగ్
- హైదరాబాద్కు చేరుకున్న కేంద్రమంత్రికి బీజేపీ నేతల ఘన స్వాగతం
- శాలువా కప్పి సన్మానించిన బండి సంజయ్
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కేంద్రమంత్రికి శాలువా కప్పిన బండి సంజయ్.. అంతకుముందు ఆయన పాదాలను తాకారు.