తిరుమల కొండపై ఎడతెరిపి లేకుండా వాన
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- ఏపీ దక్షిణ కోస్తాలో జోరుగా వానలు
- వేకువజామున 4 గంటల నుంచి తిరుమలలో భారీ వర్షం
తిరుమలలో భారీ వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పందించారు. భక్తులు వర్షంలో ఉండొద్దని, షెడ్లు ఖాళీ అయిన వెంటనే లోపలికి పంపిస్తామని చెప్పారు.