భారత్తో తొలి వన్డే... టాస్ గెలిచిన శ్రీలంక!
- కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు
- 2019 తర్వాత తొలిసారి వన్డే ఆడుతున్న శివం దూబే
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివం దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక జట్టు: పతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత అసలంక (కెప్టెన్), జనిత్ లియానాగే, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, అఖిల ధనంజయ, అసిత ఫెర్నాండో, మహ్మద్ షిరాజ్.