తెలంగాణలో వర్షాలు, వరదలపై సీఎస్ శాంతికుమారి సమీక్ష
- వర్షాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
- ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచన
- పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్న సీఎస్
పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు, తెగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.