వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 52 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 26 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.70 శాతం పెరిగిన హిందుస్థాన్ యూనిలీవర్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (2.70%), భారతి ఎయిర్ టెల్ (2.00%), టెక్ మహీంద్రా (1.13%), ఇన్ఫోసిస్ (1.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.95%).
టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-2.11%), ఎన్టీపీసీ (-1.35%), రిలయన్స్ (-1.32%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.23%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.42%).