: ఐపీఎల్ యజమానుల చర్యలు పరువు తక్కువ: షారూక్

ఐపిఎల్, స్పాట్ ఫిక్సింగ్ పై బాలీవుడ్ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని షారూక్ ఖాన్ స్పందించాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు ఇలాంటి చర్యలకు పాల్పడరాదన్నాడు. యజమానులుగా నిబంధనలన్నీ తెలిసి వాటిని ఉల్లంఘించడం పరువు తక్కువగా అభివర్ణించారు.

More Telugu News