అరుణాచల్ లో కమల వికాసం
- అధికారం నిలబెట్టుకున్న బీజేపీ
- మెజారిటీ మార్క్ 31 స్థానాల్లో గెలుపు
- కొనసాగుతున్న కౌంటింగ్
- సిక్కింలో ఎస్ కేఎం జయకేతనం
అయితే, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్ కేఎం) మెజారిటీ మార్కును ఇప్పటికే దాటేశాయని ఈసీ వెల్లడించింది. సిక్కింలో మరోసారి ఎస్ కేఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 18 స్థానాల్లో ఎస్ కేఎం అభ్యర్థులు గెలుపొందగా.. మరో 13 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు ఫలితాల్లో కనిపిస్తోంది.