తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీసీఐ కార్యదర్శి జై షా
- కుటుంబంతో కలిసి తిరుమల విచ్చేసిన అమిత్ షా తనయుడు
- తల్లి సోనాల్ షాతో కలిసి శ్రీవారి దర్శనం
- జై షా కుటుంబానికి తీర్థప్రసాదాలు అందించిన టీటీడీ వర్గాలు
జై షా... ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి మాత్రమే కాదు... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు కూడా. ఇటీవలే మూడోసారి ఏసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు.