పవన్ కల్యాణ్కు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం
- ఈ నెల 22న జరిగే ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొననున్న జనసేనాని
- ఈ నెల 20వ తేదీన న్యూయార్క్ వెళ్లనున్న పవన్ కల్యాణ్
- దేశం తరఫున పాటుపడే నలుగురికి మాత్రమే దక్కే అరుదైన అవకాశం పవన్కు
ఇదిలాఉంటే.. ప్రస్తుతం జనసేన అధినేత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆయన విరివిగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లలో తమ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో పవన్ తలమునకలై ఉన్నారు.