YSRCP: వైసీపీ 8వ జాబితా విడుదల

  • రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కర్తల నియామకం 
  • జాబితాను నిన్న రాత్రి విడుదల చేసిన వైసీపీ
  • గుంటూరు ఎంపీ స్థానానికి కిలారు రోశయ్య
YSRCP 8th list of candidates

రానున్న ఎన్నికలకు సంబంధించి వైసీపీ 8వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే స్థానాలకు సమన్వయ కర్తలను సీఎం జగన్ ప్రకటించారు. నిన్న రాత్రి ఈ జాబితాను విడుదల చేశారు.
 
వైసీపీ 8వ జాబితా:

  • గుంటూరు లోక్ సభ- కిలారు రోశయ్య
  • ఒంగోలు లోక్ సభ- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
  • పొన్నూరు శాసనసభ - అంబటి మురళి
  • కందుకూరు శాసనసభ - బుర్రా మధుసూదన్ యాదవ్
  • జీడీ నెల్లూరు శాసనసభ - కల్లత్తూర్ కృపాలక్ష్మి.

More Telugu News