టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

Chandrababu and Bhuvaneswari participates in Rajashyamala Yagam
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తమ నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఇవాళ తొలిరోజున చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు పూజా కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. రాజశ్యామల యాగం మూడ్రోజుల పాటు జరగనుంది. ఆదివారం నాడు పూర్ణాహుతితో ముగియనుంది. ఆ క్రతువుకు పలువురు టీడీపీ నేతలు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. వేదమంత్రాలతో చంద్రబాబు నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Go Back to Shorts
Chandrababu
Nara Bhuvaneswari
Rajashyamala Yagam
TDP
Undavalli

More Telugu News