సెంచరీతో విరుచుకుపడ్డ రోహిత్ శర్మ.. జడేజా హాఫ్ సెంచరీ
- 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇండియా
- ఇన్నింగ్స్ ను నిర్మించిన రోహిత్, జడేజా
- 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన వైనం
మరోవైపు రోహిత్ శర్మకు అండగా అవతలి ఎండ్ లో జడేజా కూడా అద్భుతమైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ 106 పరుగులు, జడేజా 69 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరూ కలిసి 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు.