హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- రెండెకరాల భూమిని గండ్ర స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారని కేసు
- ఆధారాలు లేకుండానే కేసు పెట్టారన్న గండ్ర
- పిటిషన్ ను ఈరోజు విచారించనున్న టీఎస్ హైకోర్టు
మరోవైపు, చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలను చేపట్టారంటూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును నాగవెల్లి రాజలింగమూర్తి ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వీరు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను హైకోర్టు నేడు విచారించనుంది.