తెలంగాణను బీఆర్ఎస్ అప్పులకుప్పగా మార్చింది: జూపల్లి కృష్ణారావు
- పదేళ్ళ కాలంలో రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల్లో ముంచిందని ఆరోపణలు
- గ్రామాలు, తండాలలో కనీసం సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం
- తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు హామీలు అమలు చేశామన్న జూపల్లి
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని గుర్తు చేశారు. వంద రోజుల్లో మొత్తం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.