ముంబయి ఎయిర్పోర్ట్కు బెదిరింపు మెయిల్.. మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్!
- ఎయిర్పోర్టు ఫీడ్బ్యాక్ ఇన్బాక్స్కు మెయిల్
- బిట్కాయిన్ల రూపంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్, 48 గంటల గడువు
- డిమాండ్ నెరవేర్చకపోతే ఎయిర్పోర్టులోని టర్మినల్-2ను పేల్చేస్తామని హెచ్చరిక
- ఎయిర్పోర్టు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి కూడా ఇటీవల బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. రూ.20 కోట్లు ఇవ్వకపోతే అంబానీని హత్యచేస్తానంటూ ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. ఆ తరువాత రూ.200 కోట్లు , రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణకు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.