Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 276 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 89 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 1.76 శాతం పెరిగిన జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్ చివరి వరకు అదే ఊపును కొనసాగించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 276 పాయింట్లు లాభపడి 65,931కి చేరుకుంది. నిఫ్టీ 89 పాయింట్లు పుంజుకుని 19,783కి పెరిగింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.76%), టాటా స్టీల్ (1.45%), టైటాన్ (1.44%), రిలయన్స్ (1.24%), సన్ ఫార్మా (1.18%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-0.63%), మారుతి (-0.48%), ఎల్ అండ్ టీ (-0.47%), ఎన్టీపీసీ (-0.44%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.41%).

More Telugu News