చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఆయన కుటుంబాన్ని కలిసిన సిద్ధార్థ లూథ్రా
- చంద్రబాబుతో ములాఖత్కు సంబంధించిన వివరాలను వెల్లడించిన న్యాయవాది
- ఆరున్నర గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్న లూథ్రా
- న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చ!
కోర్టులో జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణ తదితర అంశాలపై చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై వారు చర్చించారని సమాచారం. ఆ తర్వాత మీడియాతో మాట్లాడకుండా నేరుగా చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిశారు.