earth quake: మణుగూరులో స్వల్ప భూప్రకంపనలు

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంపించిన భూమి
  • శనివారం సాయంత్రం 2 సెకన్ల పాటు ప్రకంపనలు
  • భయాందోళనలకు గురైన ప్రజలు
Treamours in Bhadradri Kothagudem district

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మణుగూరులో శనివారం సాయంత్రం దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

More Telugu News