Stock Market: వారాన్ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు

  • 367 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 107 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా పెరిగిన ఎన్టీపీసీ షేరు విలువ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైనప్పటికీ... ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 367 పాయింట్లు లాభపడి 66,528కి పెరిగింది. నిఫ్టీ 107 పాయింట్లు పుంజుకుని 19,754కి ఎగబాకింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (4.02%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.00%), టెక్ మహీంద్రా (2.28%), టాటా స్టీల్ (2.16%), టీసీఎస్ (1.96%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.12%), కోటక్ బ్యాంక్ (-1.09%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.91%), ఐటీసీ (-0.63%), భారతి ఎయిర్ టెల్ (-0.46%).

More Telugu News