ఈటల రాజేందర్కు తెలంగాణ ప్రభుత్వం వై కేటగిరీ భద్రత
- నేటి రాత్రే ఉత్తర్వుల జారీ
- ఈటలను కలిసి వివరాలు సేకరించిన మేడ్చల్ డీసీపీ
- నివేదిక ఆధారంగా వై కేటగిరీ భద్రత
ఈ క్రమంలో మేడ్చల్ డీసీపీ సందీప్ నిన్న ఈటలను కలిసి, వివరాలు సేకరించారు. ఆయన సీల్డ్ కవర్ లో డీజీపీకి నివేదికను సమర్పించారు. నివేదిక ఆధారంగా ఈటలకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వై కేటగిరీ నేపథ్యంలో ఈటలకు ఐదుగురు అంగరక్షకులు నిత్యం ఉంటారు. మరో ఆరుగురు అంతర్గత భద్రతా సిబ్బంది షిఫ్ట్ కు ఇద్దరు చొప్పున మూడు షిఫ్ట్లలో ఉంటారు.