గూడ్సు రైలును వెనకనుంచి ఢీకొట్టిన మరో రైలు.. పట్టాలు తప్పిన బోగీలు
- పశ్చిమ బెంగాల్లోని బంకురాలో ఘటన
- పట్టాలు తప్పిన 12 బోగీలు
- ఓ డ్రైవర్కు స్వల్ప గాయాలు
ప్రమాదంతో అడ్రా డివిజన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనులు చేపట్టారు. కాగా, ఈ నెల 2న ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఇది మిగిలిపోయింది.