పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి హాజరయ్యే పార్టీలు ఇవే!
- కార్యక్రమానికి హాజరుకానున్న పార్టీల్లో అధికశాతం బీజేపీ మిత్రపక్షాలు
- ఈ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు బుధవారం 19 ప్రతిపక్ష పార్టీల ప్రకటన
- ప్రతిపక్షాల చర్యను ఖండించిన బీజేపీ
- పార్లమెంటరీ సంప్రదాయాలపై వారికి గౌరవం లేదని వ్యాఖ్య
కాగా, పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 ప్రతిపక్ష పార్టీలు బుధవారం ఓ ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బదులు ప్రధాని మోదీ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్నందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. ఈ చర్యను బీజేపీ ఖండించింది. పార్లమెంటరీ సంప్రదాయాలపై ప్రతిపక్షాలకు గౌరవం లేదని, గత తొమ్మిదేళ్లుగా వారి చర్యలు ఇదే సూచిస్తోందని వ్యాఖ్యానించింది.