ఎయిరిండియా విమానంలో పాము.. ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు!
- కోల్కతా నుంచి కేరళ మీదుగా దుబాయ్ చేరిన విమానం
- కార్గో క్యాబిన్ చెక్ చేస్తుండగా కనిపించిన పాము
- బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న ఎయిరిండియా
ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ధారించింది. మరోవైపు, క్యాబిన్లోకి పాము ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎయిరిండియా తెలిపింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.