కార్వీకి చెందిన మరో రూ.110 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ
- ఇప్పటికే రూ.1,985 కోట్ల ఆస్తుల సీజ్
- తాజా జప్తుతో రూ.2,095 కోట్లకు చేరిన ఆస్తుల సీజ్
- జప్తు ఆస్తుల్లో కార్వీతో పాటు పార్థసారథి ఆస్తులు కూడా
ఇప్పటికే రూ.1,985 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ.. తాజాగా కార్వీకి చెందిన రూ.110 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు సీజ్ చేశారు. తాజా సీజ్తో కార్వీకి చెందిన రూ.2,095 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసినట్టయింది.